షార్జా వ్యాపారవేత్త కిడ్నాప్..రక్షించిన కేరళ పోలీసులు..!!
- August 14, 2025
యూఏఈ: దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలోని తన స్వస్థలం నుండి కిడ్నాప్ అయిన యూఏఈకి చెందిన వ్యాపారవేత్తను కేరళ పోలీసులు రక్షించారు. షార్జాకు చెందిన వ్యాపారవేత్త కేరళలో కిడ్నాప్ కు గురయ్యారని, కేరళ పోలీసులు విజయవంతంగా అతడిని రక్షించారని వ్యాపారవేత్తకు సంబంధించిన కంపెనీ ఇ-కామర్స్ మేనేజర్ ముజీబ్ పరయంగట్ ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులను ఒక క్రిమినల్ గ్రూప్ కు చెందిన వారుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వ్యాపారవేత్తను సెలవుల కోసం కేరళ కోసం వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









