షార్జా వ్యాపారవేత్త కిడ్నాప్..రక్షించిన కేరళ పోలీసులు..!!
- August 14, 2025
యూఏఈ: దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలోని తన స్వస్థలం నుండి కిడ్నాప్ అయిన యూఏఈకి చెందిన వ్యాపారవేత్తను కేరళ పోలీసులు రక్షించారు. షార్జాకు చెందిన వ్యాపారవేత్త కేరళలో కిడ్నాప్ కు గురయ్యారని, కేరళ పోలీసులు విజయవంతంగా అతడిని రక్షించారని వ్యాపారవేత్తకు సంబంధించిన కంపెనీ ఇ-కామర్స్ మేనేజర్ ముజీబ్ పరయంగట్ ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులను ఒక క్రిమినల్ గ్రూప్ కు చెందిన వారుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వ్యాపారవేత్తను సెలవుల కోసం కేరళ కోసం వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









