భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- August 15, 2025
మస్కట్: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుల్తాన్ హైతం బిన్ తారిక్..భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు ఒక కేబుల్ పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భారత్ మరింత పురోగతి సాధించాలని సుల్తాన్ ఆకాంక్షించారు. వివిధ రంగాలలో రెండు దేశాల మధ్య సహకారం మరియు భాగస్వామ్యం మరింత వృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి