భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- August 15, 2025
మస్కట్: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుల్తాన్ హైతం బిన్ తారిక్..భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు ఒక కేబుల్ పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భారత్ మరింత పురోగతి సాధించాలని సుల్తాన్ ఆకాంక్షించారు. వివిధ రంగాలలో రెండు దేశాల మధ్య సహకారం మరియు భాగస్వామ్యం మరింత వృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- విమానయాన ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చర్యలు: GCAA
- జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం పై డ్రోన్ దాడి..ఒకరు మృతి..!!
- ఖమేనీ మరణాన్ని ధృవీకరిస్తూ 40 రోజుల సంతాప దినాలను ప్రకటించిన ఇరాన్
- బుర్జ్ అల్ అరబ్ సమీపంలో డ్రోన్ దాడి..అదుపులోకి మంటలు..!!
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి









