భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- August 15, 2025
మస్కట్: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుల్తాన్ హైతం బిన్ తారిక్..భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు ఒక కేబుల్ పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భారత్ మరింత పురోగతి సాధించాలని సుల్తాన్ ఆకాంక్షించారు. వివిధ రంగాలలో రెండు దేశాల మధ్య సహకారం మరియు భాగస్వామ్యం మరింత వృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!







