భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- August 15, 2025
మస్కట్: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుల్తాన్ హైతం బిన్ తారిక్..భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు ఒక కేబుల్ పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భారత్ మరింత పురోగతి సాధించాలని సుల్తాన్ ఆకాంక్షించారు. వివిధ రంగాలలో రెండు దేశాల మధ్య సహకారం మరియు భాగస్వామ్యం మరింత వృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







