జబల్ సంహాన్లో పర్యాటకుడు మృతి..!!
- August 19, 2025
ధోఫర్: విలాయత్ మీర్బాత్లోని జబల్ సంహాన్లో పర్వతారోహణ చేస్తుండగా ఒక పర్యాటకుడు పడిపోయిన సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందగానే, ధోఫర్ గవర్నరేట్లోని పౌర రక్షణ మరియు అంబులెన్స్ విభాగానికి చెందిన రెస్క్యూ, అంబులెన్స్ బృందాలు వెంటనే స్పందించాయి. పర్యాటకుడు పర్వతం ఎత్తైన ప్రాంతంలోని వాలు నుండి జారిపడ్డాడని, తీవ్రంగా గాయపడ్డాడని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!









