జబల్ సంహాన్లో పర్యాటకుడు మృతి..!!
- August 19, 2025
ధోఫర్: విలాయత్ మీర్బాత్లోని జబల్ సంహాన్లో పర్వతారోహణ చేస్తుండగా ఒక పర్యాటకుడు పడిపోయిన సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందగానే, ధోఫర్ గవర్నరేట్లోని పౌర రక్షణ మరియు అంబులెన్స్ విభాగానికి చెందిన రెస్క్యూ, అంబులెన్స్ బృందాలు వెంటనే స్పందించాయి. పర్యాటకుడు పర్వతం ఎత్తైన ప్రాంతంలోని వాలు నుండి జారిపడ్డాడని, తీవ్రంగా గాయపడ్డాడని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!







