అవి ఫేక్..పుకార్లను ఖండించిన యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- August 23, 2025
యూఏఈ: యూఏఈలో స్కూల్స్ ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో అధికారిక పాఠశాల సమయాలను మారుస్తున్నారని సోషల్ మీడియాలో వైరలవుతున్న వార్తలపై విద్యా మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. కిండర్ గార్టెన్లతో సహా ఏ స్థాయిలోనూ పాఠశాల సమయాలను మార్చడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఆన్లైన్లో షేర్ అవుతున్న సమాచారం ఫేక్ అని, దానిని ఎవరూ నమ్మవద్దని తెలిపింది. ఈ విషయంపై తన అధికారిక ప్లాట్ఫారమ్ల ద్వారా ఎటువంటి ప్రకటనలను ప్రచురించలేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్









