అవి ఫేక్..పుకార్లను ఖండించిన యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- August 23, 2025
యూఏఈ: యూఏఈలో స్కూల్స్ ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో అధికారిక పాఠశాల సమయాలను మారుస్తున్నారని సోషల్ మీడియాలో వైరలవుతున్న వార్తలపై విద్యా మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. కిండర్ గార్టెన్లతో సహా ఏ స్థాయిలోనూ పాఠశాల సమయాలను మార్చడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఆన్లైన్లో షేర్ అవుతున్న సమాచారం ఫేక్ అని, దానిని ఎవరూ నమ్మవద్దని తెలిపింది. ఈ విషయంపై తన అధికారిక ప్లాట్ఫారమ్ల ద్వారా ఎటువంటి ప్రకటనలను ప్రచురించలేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం
- సాహిత్యం సమాజ జాగృతికి శక్తివంతమైన సాధనం: డాక్టర్ నందిని సిధారెడ్డి
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!









