బహ్రెయిన్ - ఒమన్ నాయకుల సమావేశం..వెల్లివిరిసిన చారిత్రక సోదరభావం..!!
- August 24, 2025
ఒమన్ః బహ్రెయిన్ - ఒమన్ నాయకుల సమావేశంతో రెండు దేశాల మధ్య చారిత్రక సోదరభావం వెల్లివిరిసింది. దోఫర్ గవర్నరేట్లోని బైత్ అల్ రుబాత్లో రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ మధ్య ఆత్మీయ సమావేశం జరిగింది. అంతుకుముందు, బహ్రెయిన్ కింగ్ బృందానికి ఘన స్వాగతం పలికారు. తన ఆహ్వానాన్ని మన్నించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బహ్రెయిన్ - ఒమన్లను ఏకం చేసే లోతైన చారిత్రక సంబంధాలను స్మరించుకున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య చారిత్రత సోదర సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







