బహ్రెయిన్ - ఒమన్ నాయకుల సమావేశం..వెల్లివిరిసిన చారిత్రక సోదరభావం..!!
- August 24, 2025
ఒమన్ః బహ్రెయిన్ - ఒమన్ నాయకుల సమావేశంతో రెండు దేశాల మధ్య చారిత్రక సోదరభావం వెల్లివిరిసింది. దోఫర్ గవర్నరేట్లోని బైత్ అల్ రుబాత్లో రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ మధ్య ఆత్మీయ సమావేశం జరిగింది. అంతుకుముందు, బహ్రెయిన్ కింగ్ బృందానికి ఘన స్వాగతం పలికారు. తన ఆహ్వానాన్ని మన్నించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బహ్రెయిన్ - ఒమన్లను ఏకం చేసే లోతైన చారిత్రక సంబంధాలను స్మరించుకున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య చారిత్రత సోదర సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







