బహ్రెయిన్ - ఒమన్ నాయకుల సమావేశం..వెల్లివిరిసిన చారిత్రక సోదరభావం..!!
- August 24, 2025
ఒమన్ః బహ్రెయిన్ - ఒమన్ నాయకుల సమావేశంతో రెండు దేశాల మధ్య చారిత్రక సోదరభావం వెల్లివిరిసింది. దోఫర్ గవర్నరేట్లోని బైత్ అల్ రుబాత్లో రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ మధ్య ఆత్మీయ సమావేశం జరిగింది. అంతుకుముందు, బహ్రెయిన్ కింగ్ బృందానికి ఘన స్వాగతం పలికారు. తన ఆహ్వానాన్ని మన్నించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బహ్రెయిన్ - ఒమన్లను ఏకం చేసే లోతైన చారిత్రక సంబంధాలను స్మరించుకున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య చారిత్రత సోదర సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!
- అహ్మదీ గవర్నరేట్లో 8 మంది స్ట్రీట్ వెండర్స్ అరెస్టు..!!
- యూఏఈలో విమాన ఛార్జీలు తగ్గే అవకాశం..!!
- కిడ్స్ గో ఫ్రీ ప్రచారాన్ని ప్రారంభించిన విజిట్ ఖతార్..!!
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!









