బహ్రెయిన్ - ఒమన్ నాయకుల సమావేశం..వెల్లివిరిసిన చారిత్రక సోదరభావం..!!
- August 24, 2025
ఒమన్ః బహ్రెయిన్ - ఒమన్ నాయకుల సమావేశంతో రెండు దేశాల మధ్య చారిత్రక సోదరభావం వెల్లివిరిసింది. దోఫర్ గవర్నరేట్లోని బైత్ అల్ రుబాత్లో రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ మధ్య ఆత్మీయ సమావేశం జరిగింది. అంతుకుముందు, బహ్రెయిన్ కింగ్ బృందానికి ఘన స్వాగతం పలికారు. తన ఆహ్వానాన్ని మన్నించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బహ్రెయిన్ - ఒమన్లను ఏకం చేసే లోతైన చారిత్రక సంబంధాలను స్మరించుకున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య చారిత్రత సోదర సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









