ఖైరతాబాద్ మహాగణపతి రెడీ..
- August 25, 2025
హైదరాబాద్: హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహా గణనాథుడు తుది మెరుగులు దిద్దుకుంటున్నాడు. ఖైరతాబాద్లో 71 సంవత్సరాలుగా గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు ఖైరతాబాద్ గణపతి.గణపతికి ఎడమ వైపు లలిత త్రిపుర సుందరి, గజ్జలమ్మ అమ్మవారి విగ్రహాలు.. కుడి వైపు లక్ష్మి, పార్వతి విగ్రహాలు ఉంటాయి.
ఈ సారి ప్రపంచ శాంతిని దేశ సమగ్రతను కాపాడాలన్న ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 69 అడుగుల ఎత్తులో ఈ సారి ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమిస్తున్నాడు.
ఈ విగ్రహ తయారీలో 150 మంది కళాకారులు పాల్గొన్నారు.పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మట్టితో విగ్రహాన్ని రూపుద్దిద్దారు.అలాగే, సహజ సిద్ధమైన రంగులనే వాడారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి