మ్యూజియం ఆవిష్కరణ సందర్భంగా సుల్తాన్ కాబూస్ బహిరంగ దర్శనం
- July 16, 2015
విదేశాలలో వైద్య సహాయం పొంది వచ్చిన అనoతరం, ఒమాన్ నేత సుల్తాన్ కాబూస్ రెండవసారి బహిరంగ దర్శనమిచ్చి, " ఒమాన్ ఆక్రాస్ ఏజస్" మ్యూజియంకు సంఖుస్థాపన చేశారు. ఈ ఒమాన్ నేత మానసపుత్రిక ఐన ఈ కొత్త మ్యూజియం, 1970 తరువాత ఒమాన్ సాధించిన అద్భుత విజయాలకు, భౌగోళిక వైవిధ్యానికీ, గొప్పదనానికి నిలువుటద్దoగా నిలుస్తుంది. మార్చ్ 23న దేశానికి తిరిగి వచ్చిన కాబూస్, ఆర్ధిక స్వావలంబనను సాధించే ప్రణాళికల అమలును వేగవంతం చేయాలని, పెద్ద ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలని పిలుపునిచ్చారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







