మ్యూజియం ఆవిష్కరణ సందర్భంగా సుల్తాన్ కాబూస్ బహిరంగ దర్శనం
- July 16, 2015
విదేశాలలో వైద్య సహాయం పొంది వచ్చిన అనoతరం, ఒమాన్ నేత సుల్తాన్ కాబూస్ రెండవసారి బహిరంగ దర్శనమిచ్చి, " ఒమాన్ ఆక్రాస్ ఏజస్" మ్యూజియంకు సంఖుస్థాపన చేశారు. ఈ ఒమాన్ నేత మానసపుత్రిక ఐన ఈ కొత్త మ్యూజియం, 1970 తరువాత ఒమాన్ సాధించిన అద్భుత విజయాలకు, భౌగోళిక వైవిధ్యానికీ, గొప్పదనానికి నిలువుటద్దoగా నిలుస్తుంది. మార్చ్ 23న దేశానికి తిరిగి వచ్చిన కాబూస్, ఆర్ధిక స్వావలంబనను సాధించే ప్రణాళికల అమలును వేగవంతం చేయాలని, పెద్ద ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలని పిలుపునిచ్చారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









