ఇజ్రాయెల్ దాడులపై ముందస్తు సమాచారం.. నిరాధారమన్న ఖతార్..!!
- September 10, 2025
దోహా: ఇజ్రాయెల్ దాడులపై సోషల్ మీడియాలో వైరలవుతున్న తప్పుడు వార్తలపై ఖతార్ స్పందించింది. దోహాలనోని హమాస్ హెడ్ క్వార్టర్స్ పై ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి ఖతార్కు ముందస్తుగా సమాచారం అందిందన్న ప్రచారం ఫేక్ అని నిరాధారమైనవని ప్రధాన మంత్రి సలహాదారు డాక్టర్ మజేద్ బిన్ మొహమ్మద్ అల్ అన్సారీ అన్నారు. దోహాలో ఇజ్రాయెల్ దాడి ఫలితంగా పేలుళ్లు వినిపించడంతో అమెరికన్ అధికారులలో ఒకరి నుండి సమాచారం అందిందని తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







