ఇజ్రాయెల్ దాడులపై ముందస్తు సమాచారం.. నిరాధారమన్న ఖతార్..!!
- September 10, 2025
దోహా: ఇజ్రాయెల్ దాడులపై సోషల్ మీడియాలో వైరలవుతున్న తప్పుడు వార్తలపై ఖతార్ స్పందించింది. దోహాలనోని హమాస్ హెడ్ క్వార్టర్స్ పై ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి ఖతార్కు ముందస్తుగా సమాచారం అందిందన్న ప్రచారం ఫేక్ అని నిరాధారమైనవని ప్రధాన మంత్రి సలహాదారు డాక్టర్ మజేద్ బిన్ మొహమ్మద్ అల్ అన్సారీ అన్నారు. దోహాలో ఇజ్రాయెల్ దాడి ఫలితంగా పేలుళ్లు వినిపించడంతో అమెరికన్ అధికారులలో ఒకరి నుండి సమాచారం అందిందని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!