రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- September 10, 2025
మనామా: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుని ప్రత్యేక సలహాదారుడు, ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్ అల్ సౌద్ బహ్రెయిన్ లో పర్యటిస్తున్నారు. మనమాలోని అల్-సఫ్రియా ప్యాలెస్లో కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా-బహ్రెయిన్ మధ్య బలమైన సంబంధాలను గుర్తుచేసుకున్నారు. రెండు దేశాల ప్రజలు నిరంతర అభివృద్ధి పథాన పయనించాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో బహ్రెయిన్- సౌదీ అరేబియా మధ్య చారిత్రాత్మక సంబంధాలను పరస్పరం పంచుకున్నారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సాంస్కృతిక, శాస్త్రీయ మరియు జ్ఞాన ఆధారిత సహకారాన్ని మరిన్ని రంగాల్లో విస్తరించాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!