రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- September 10, 2025
మనామా: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుని ప్రత్యేక సలహాదారుడు, ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్ అల్ సౌద్ బహ్రెయిన్ లో పర్యటిస్తున్నారు. మనమాలోని అల్-సఫ్రియా ప్యాలెస్లో కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా-బహ్రెయిన్ మధ్య బలమైన సంబంధాలను గుర్తుచేసుకున్నారు. రెండు దేశాల ప్రజలు నిరంతర అభివృద్ధి పథాన పయనించాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో బహ్రెయిన్- సౌదీ అరేబియా మధ్య చారిత్రాత్మక సంబంధాలను పరస్పరం పంచుకున్నారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సాంస్కృతిక, శాస్త్రీయ మరియు జ్ఞాన ఆధారిత సహకారాన్ని మరిన్ని రంగాల్లో విస్తరించాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









