రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- September 10, 2025
మనామా: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుని ప్రత్యేక సలహాదారుడు, ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్ అల్ సౌద్ బహ్రెయిన్ లో పర్యటిస్తున్నారు. మనమాలోని అల్-సఫ్రియా ప్యాలెస్లో కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా-బహ్రెయిన్ మధ్య బలమైన సంబంధాలను గుర్తుచేసుకున్నారు. రెండు దేశాల ప్రజలు నిరంతర అభివృద్ధి పథాన పయనించాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో బహ్రెయిన్- సౌదీ అరేబియా మధ్య చారిత్రాత్మక సంబంధాలను పరస్పరం పంచుకున్నారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సాంస్కృతిక, శాస్త్రీయ మరియు జ్ఞాన ఆధారిత సహకారాన్ని మరిన్ని రంగాల్లో విస్తరించాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







