'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- February 09, 2026
మస్కట్: సజేషన్స్, ఫిర్యాదులు మరియు రిపోర్టుల కోసం జాతీయ వేదిక " తజావోబ్ " 1.7 మిలియన్లకు పైగా విజిట్స్ నమోదు కాగా, 629,000 మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా సమర్పించబడిన మొత్తం రిక్వెస్టుల సంఖ్య 156,000 కు చేరుకున్నాయి. ఈ ఏడాది జనవరి చివరి నాటికి 63,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు, సుమారు 53,000 రిపోర్టులు, 12,000 కంటే ఎక్కువ సజేషన్స్ మరియు 27,000 కంటే ఎక్కువ ఎంక్వైరీలు వచ్చాయని అధికారులు వెల్లడించారు.
ఈ ప్లాట్ఫామ్ సెప్టెంబర్ 2025 లో అందుబాటులోకి వచ్చింది. తక్కువ కాలంలోనే కమ్యూనిటీలకు దగ్గరై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ యాప్ పనితీరు 5 లో 4.4 రేటింగ్ను సంపాదించగా, 40,000 కంటే ఎక్కువ సార్లు డౌన్లోడ్ అయిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్లాట్ఫామ్లో 54 ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!
- ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు
- ట్రంప్తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ..
- బిహార్ కొత్త సీఎం గా సామ్రాట్ చౌదరి..!
- భారత్ లో ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం!
- తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్రెడ్డి
- ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి









