'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- February 09, 2026
మస్కట్: సజేషన్స్, ఫిర్యాదులు మరియు రిపోర్టుల కోసం జాతీయ వేదిక " తజావోబ్ " 1.7 మిలియన్లకు పైగా విజిట్స్ నమోదు కాగా, 629,000 మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా సమర్పించబడిన మొత్తం రిక్వెస్టుల సంఖ్య 156,000 కు చేరుకున్నాయి. ఈ ఏడాది జనవరి చివరి నాటికి 63,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు, సుమారు 53,000 రిపోర్టులు, 12,000 కంటే ఎక్కువ సజేషన్స్ మరియు 27,000 కంటే ఎక్కువ ఎంక్వైరీలు వచ్చాయని అధికారులు వెల్లడించారు.
ఈ ప్లాట్ఫామ్ సెప్టెంబర్ 2025 లో అందుబాటులోకి వచ్చింది. తక్కువ కాలంలోనే కమ్యూనిటీలకు దగ్గరై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ యాప్ పనితీరు 5 లో 4.4 రేటింగ్ను సంపాదించగా, 40,000 కంటే ఎక్కువ సార్లు డౌన్లోడ్ అయిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్లాట్ఫామ్లో 54 ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









