'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- February 09, 2026
మస్కట్: సజేషన్స్, ఫిర్యాదులు మరియు రిపోర్టుల కోసం జాతీయ వేదిక " తజావోబ్ " 1.7 మిలియన్లకు పైగా విజిట్స్ నమోదు కాగా, 629,000 మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా సమర్పించబడిన మొత్తం రిక్వెస్టుల సంఖ్య 156,000 కు చేరుకున్నాయి. ఈ ఏడాది జనవరి చివరి నాటికి 63,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు, సుమారు 53,000 రిపోర్టులు, 12,000 కంటే ఎక్కువ సజేషన్స్ మరియు 27,000 కంటే ఎక్కువ ఎంక్వైరీలు వచ్చాయని అధికారులు వెల్లడించారు.
ఈ ప్లాట్ఫామ్ సెప్టెంబర్ 2025 లో అందుబాటులోకి వచ్చింది. తక్కువ కాలంలోనే కమ్యూనిటీలకు దగ్గరై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ యాప్ పనితీరు 5 లో 4.4 రేటింగ్ను సంపాదించగా, 40,000 కంటే ఎక్కువ సార్లు డౌన్లోడ్ అయిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్లాట్ఫామ్లో 54 ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









