'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- February 09, 2026
మస్కట్: సజేషన్స్, ఫిర్యాదులు మరియు రిపోర్టుల కోసం జాతీయ వేదిక " తజావోబ్ " 1.7 మిలియన్లకు పైగా విజిట్స్ నమోదు కాగా, 629,000 మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా సమర్పించబడిన మొత్తం రిక్వెస్టుల సంఖ్య 156,000 కు చేరుకున్నాయి. ఈ ఏడాది జనవరి చివరి నాటికి 63,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు, సుమారు 53,000 రిపోర్టులు, 12,000 కంటే ఎక్కువ సజేషన్స్ మరియు 27,000 కంటే ఎక్కువ ఎంక్వైరీలు వచ్చాయని అధికారులు వెల్లడించారు.
ఈ ప్లాట్ఫామ్ సెప్టెంబర్ 2025 లో అందుబాటులోకి వచ్చింది. తక్కువ కాలంలోనే కమ్యూనిటీలకు దగ్గరై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ యాప్ పనితీరు 5 లో 4.4 రేటింగ్ను సంపాదించగా, 40,000 కంటే ఎక్కువ సార్లు డౌన్లోడ్ అయిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్లాట్ఫామ్లో 54 ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









