శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- September 12, 2025
తిరుమల: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.
ఆమె ఆలయానికి చేరుకున్న వెంటనే టిటిడి అదనపు ఈఓ చి.వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనానికి తీసుకెళ్లారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత తీర్థప్రసాదాలు, స్వామివారి లామినేటెడ్ ఫోటోను ఆలయ అధికారులు అందజేశారు.
ఈ సందర్భంగా సివిఎస్ఓ మురళీ కృష్ణ, డిప్యూటీ ఈఓ లోకనాథం,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







