శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- September 12, 2025
తిరుమల: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.
ఆమె ఆలయానికి చేరుకున్న వెంటనే టిటిడి అదనపు ఈఓ చి.వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనానికి తీసుకెళ్లారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత తీర్థప్రసాదాలు, స్వామివారి లామినేటెడ్ ఫోటోను ఆలయ అధికారులు అందజేశారు.
ఈ సందర్భంగా సివిఎస్ఓ మురళీ కృష్ణ, డిప్యూటీ ఈఓ లోకనాథం,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- వరసిద్ధునికి వైభవంగా అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం కాణిపాకం
- హాంకాంగ్ పై బంగ్లాదేశ్ విజయం
- ఖతార్లోని కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- సుల్తాన్ తో యూఏఈ ప్రెసిడెంట్ సమావేశం..!!
- కువైట్ లో భారత రాయబారి ఆదర్శ్ స్వైకా బదిలీ..!!
- ఖతార్పై ఇజ్రాయెల్ ప్రకటనలను ఖండించిన యూఏఈ..!!
- UNHRCలో ఇజ్రాయెల్ పై సౌదీ అరేబియా ఫైర్..!!