ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!
- September 12, 2025
మనామా: ట్రాఫిక్ ప్రమాదం జరిగిన తొమ్మిది సంవత్సరాల తర్వాత, బహ్రెయిన్ పౌరుడి నుండి దాదాపు BD2,500 కోరుతూ బీమా కంపెనీ దాఖలు చేసిన దావాను హై కమర్షియల్ అప్పీల్స్ కోర్టు తిరస్కరించిందని న్యాయవాది అబ్దులాధీమ్ హుబైల్ తెలిపారు.
ఈ కేసు 2015 లో జరిగింది. సిటిజన్ బీమా ఉన్న వాహనం ప్రమాదానికి గురైంది. దెబ్బతిన్న వాహన మరమ్మతుల కోసం బీమా సంస్థ BD2,481 చెల్లించింది. అయితే, ఇన్సూరెన్స్ నిబంధనలను ఇన్సూర్ వెహికల్ ఉల్లంఘించిందని అనంతరం నిర్వహించిన విచారణలో గుర్తించిన కంపెనీ, చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని కోర్టులో దావా వేసింది.కేసును విచారించిన ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు మొదట కంపెనీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇన్సూర్ పర్సన్ పొందిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని తిరిగి కంపెనీకి చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- గోల్డ్ రూల్స్..క్లారిటీ కోరిన యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ..!!
- ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని తప్పుబట్టిన UNSC..!!
- ముబారకియా మార్కెట్లో 20 దుకాణాలు మూసివేత..!!
- ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించిన GCC, రష్యా..!!
- అరేబియా చిరుతపులి రక్షణకు మొబైల్ క్లినిక్..!!
- రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
- YSR వారసుడిగా నా కొడుకే ..వైఎస్ షర్మిల
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్