జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- September 24, 2025
మనామా: బహ్రెయిన్ లో సంచలనం సృష్టించిన హై ప్రొఫైల్ "జా జైలు హత్య" కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదును కాసేషన్ కోర్టు ఖరారు చేసింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న సమయంలో మరణించిన తర్వాత మూడవ అప్పీలుదారుడిపై ఉన్న అభియోగాలను ఈ సందర్భంగా కోర్టు కొట్టివేసింది.
ఈ కేసు అక్టోబర్ 2023లో జా రిహాబిలిటేషన్ అండ్ రిఫార్మ్ సెంటర్లో నమోదైంది. నలుగురు ఖైదీలు మరొక ఖైదీపై ప్రాణాంతకంగా దాడికి పాల్పడ్డారు. భోజనం విషయంలో జరిగిన వివాదం తర్వాత నిందితులు బాధితుడిపై దాడి చేశారని, అతను స్పృహ కోల్పోయే వరకు తల మరియు ముఖంపై పదేపదే కొట్టి చంపారని దర్యాప్తులో తేలింది. హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు గతంలో జారీ చేసిన జీవిత ఖైదులను కాసేషన్ కోర్టు తాజాగా ధృవీకరించింది.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







