6,500 మంది భారతీయులు 75 దేశాల్లోని జైళ్లలో
- July 20, 2016
సుమారు 6,500 మంది భారతీయులు 75 దేశాల్లోని జైళ్లలో మగ్గుతున్నారని కేంద్రం లోక్సభలో తెలిపింది. ఇందులో 1,896 మంది సౌదీ అరేబియా జైళ్లలో ఉన్నారని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. యూఏఈలో 764 మంది, నేపాల్లో 614 మంది, అమెరికాలో 595 మంది, పాకిస్థాన్లో 518 మంది జైలు జీవితాన్ని గడుపుతున్నారని వెల్లడించారు. పాకిస్థాన్ జైళ్లలో 261 మంది మత్య్సకారులు ఉన్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







