పౌరసత్వ చట్టానికి సవరణలు: ఎంపీ
- July 20, 2016
బహ్రెయినీ లా మేకర్, పౌరసత్వ చట్టానికి సవరణలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. మొహమ్మద్ అల్ మర్రి గతంలోనే ఈ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. 1960లో ఇసా ఖాసిమ్కి పౌరసత్వం ఇవ్వడం, ఇటీవలే ఆ పౌరసత్వాన్ని రద్దు చేయాల్సి రావడంతో మొహమ్మద్ అల్ మర్రి పౌరసత్వ చట్ట సవరణ ఆవశ్యక్తపై గళమెత్తారు. ఇసా కాసిమ్, ఇరాన్కి చెందిన వ్యక్తి. అయినప్పటికీ ఆయనకు బహ్రెయిన్ పౌరసత్వం దక్కింది. అయితే ఆ పౌరసత్వాన్ని ఇసా కాసిమ్ దుర్వినియోగం చేశారు. బహ్రెయిన్ వ్యతిరేక చర్యలకు పాల్పడటంతో ఇసా కాసిమ్కి బహ్రెయిన్ పౌరసత్వాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇకపై ఎవరికైనా బహ్రెయిన్ పౌరసత్వం ఇవ్వాలంటే పలు పరీక్షల్లో నెగ్గాల్సి ఉండేలా చట్ట సవరణ చేయాలని ఎంపీ మొహమ్మద్ అల్ మర్రి సూచిస్తున్నారు. బహ్రెయిన్ చరిత్ర, సంస్కృతితోపాటు, బహ్రెయిన్ పట్ల సంపూర్ణ అవగాహన ఉండేలా ఈ పరీక్షల్ని రూపొందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







