గాజాపై చర్చించిన సౌదీ, యుకె విదేశాంగ మంత్రులు..!!
- September 25, 2025
న్యూయార్క్: న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్ విదేశాంగ మంత్రి యేట్ కూపర్తో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ సమావేశమయ్యారు. గాజా స్ట్రిప్లోని ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా పలు స్థానిక, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సమావేశంలో యునైటెడ్ స్టేట్స్ , సౌదీ అరేబియాలకు చెందని పలువురు సీనియర్ దౌత్యవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
- మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్లు
- పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే
- అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్య సేవలు
- భారతదేశంలోనే తొలి ‘గ్లోబల్ సెమీకండక్టర్ కాన్స్టిట్యూషన్’ సదస్సు
- భక్తుల సేవ కోసం సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్
- అక్టోబర్ 23 నుంచి ఖతార్ మ్యూజియమ్స్ వార్షికోత్సవ సీజన్..!!
- బహ్రెయిన్ లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం..!!
- విజిటర్స్ ఎంట్రీ పర్మిట్ కోసం పాస్పోర్ట్ కవర్ కాపీని సమర్పించాలా?
- భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాకు ఘనంగా వీడ్కోలు..!!