ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- September 27, 2025
మక్కా : గత నెలలో రెండు పవిత్ర మసీదులకు 53 మిలియన్లకు పైగా యాత్రికులు సందర్శించారని గ్రాండ్ మసీదు మరియు ప్రవక్త మసీదు సంరక్షణ కోసం జనరల్ అథారిటీ ప్రకటించింది. మక్కాలోని గ్రాండ్ మసీదును 1 కొటి 75 లక్షల మంది యాత్రికులు సందర్శించారు. 1కొటి 21 లక్షల మంది యాత్రికులు ఉమ్రా కోసం తరలివచ్చారు.
గ్రాండ్ మసీదు మరియు ప్రవక్త మసీదు ప్రధాన ద్వారాల వద్ద యాత్రికులు, ఉమ్రా చేసే వారి సంఖ్యను పర్యవేక్షించడానికి అధునాతన సెన్సార్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









