ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- September 27, 2025
మక్కా : గత నెలలో రెండు పవిత్ర మసీదులకు 53 మిలియన్లకు పైగా యాత్రికులు సందర్శించారని గ్రాండ్ మసీదు మరియు ప్రవక్త మసీదు సంరక్షణ కోసం జనరల్ అథారిటీ ప్రకటించింది. మక్కాలోని గ్రాండ్ మసీదును 1 కొటి 75 లక్షల మంది యాత్రికులు సందర్శించారు. 1కొటి 21 లక్షల మంది యాత్రికులు ఉమ్రా కోసం తరలివచ్చారు.
గ్రాండ్ మసీదు మరియు ప్రవక్త మసీదు ప్రధాన ద్వారాల వద్ద యాత్రికులు, ఉమ్రా చేసే వారి సంఖ్యను పర్యవేక్షించడానికి అధునాతన సెన్సార్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!







