ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- September 27, 2025
మక్కా : గత నెలలో రెండు పవిత్ర మసీదులకు 53 మిలియన్లకు పైగా యాత్రికులు సందర్శించారని గ్రాండ్ మసీదు మరియు ప్రవక్త మసీదు సంరక్షణ కోసం జనరల్ అథారిటీ ప్రకటించింది. మక్కాలోని గ్రాండ్ మసీదును 1 కొటి 75 లక్షల మంది యాత్రికులు సందర్శించారు. 1కొటి 21 లక్షల మంది యాత్రికులు ఉమ్రా కోసం తరలివచ్చారు.
గ్రాండ్ మసీదు మరియు ప్రవక్త మసీదు ప్రధాన ద్వారాల వద్ద యాత్రికులు, ఉమ్రా చేసే వారి సంఖ్యను పర్యవేక్షించడానికి అధునాతన సెన్సార్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









