ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- September 27, 2025
మక్కా : గత నెలలో రెండు పవిత్ర మసీదులకు 53 మిలియన్లకు పైగా యాత్రికులు సందర్శించారని గ్రాండ్ మసీదు మరియు ప్రవక్త మసీదు సంరక్షణ కోసం జనరల్ అథారిటీ ప్రకటించింది. మక్కాలోని గ్రాండ్ మసీదును 1 కొటి 75 లక్షల మంది యాత్రికులు సందర్శించారు. 1కొటి 21 లక్షల మంది యాత్రికులు ఉమ్రా కోసం తరలివచ్చారు.
గ్రాండ్ మసీదు మరియు ప్రవక్త మసీదు ప్రధాన ద్వారాల వద్ద యాత్రికులు, ఉమ్రా చేసే వారి సంఖ్యను పర్యవేక్షించడానికి అధునాతన సెన్సార్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







