ఖతార్ లో కొత్తగా అడల్ట్ ఎడ్యుకేషన్ ఈవెనింగ్ సెంటర్స్..!!
- September 28, 2025
దోహా: అడల్ట్ ఎడ్యుకేషన్ ఈవెనింగ్ సెంటర్స్ ను ప్రారంభించనున్నట్లు ఖతార్ విద్యామంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ సెంటర్లు జీవితాంతం నేర్చుకునే అవకాశాలను ప్రోత్సహిస్తాయని, సమాజంలోని అన్ని వర్గాలకు అనువైన విద్యా ఎంపికలను అందిస్తాయని తెలిపింది. 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి తొమ్మిది కొత్త కేంద్రాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. వీటికి ప్రభుత్వ పాఠశాలలు అవసరమైన విద్యా, పరిపాలనా మరియు సాంకేతిక సిబ్బందిని సమకూర్చుతారని తెలిపింది.
అల్ అబ్, అల్ మామౌరా, ముయిథర్, అల్ వక్రా, అల్ షహానియా, ఐన్ ఖలీద్, అల్ మార్ఖియా, అల్ ఖోర్ మరియు అబు హమూర్ లలో త్వరలో అడల్ట్ ఎడ్యుకేషన్ ఈవెనింగ్ సెంటర్స్ అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. ఈ కేంద్రాలలో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









