ఖతార్ లో కొత్తగా అడల్ట్ ఎడ్యుకేషన్ ఈవెనింగ్ సెంటర్స్..!!
- September 28, 2025
దోహా: అడల్ట్ ఎడ్యుకేషన్ ఈవెనింగ్ సెంటర్స్ ను ప్రారంభించనున్నట్లు ఖతార్ విద్యామంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ సెంటర్లు జీవితాంతం నేర్చుకునే అవకాశాలను ప్రోత్సహిస్తాయని, సమాజంలోని అన్ని వర్గాలకు అనువైన విద్యా ఎంపికలను అందిస్తాయని తెలిపింది. 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి తొమ్మిది కొత్త కేంద్రాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. వీటికి ప్రభుత్వ పాఠశాలలు అవసరమైన విద్యా, పరిపాలనా మరియు సాంకేతిక సిబ్బందిని సమకూర్చుతారని తెలిపింది.
అల్ అబ్, అల్ మామౌరా, ముయిథర్, అల్ వక్రా, అల్ షహానియా, ఐన్ ఖలీద్, అల్ మార్ఖియా, అల్ ఖోర్ మరియు అబు హమూర్ లలో త్వరలో అడల్ట్ ఎడ్యుకేషన్ ఈవెనింగ్ సెంటర్స్ అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. ఈ కేంద్రాలలో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







