న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- September 29, 2025
న్యూయార్క్: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ న్యూయార్క్లో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్తో సమావేశమయ్యారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 80వ సెషన్ సందర్భంగా వీరి భేటీ జరిగింది.
ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడంపై చర్చలు జరపాలని నిర్ణయించారు. వివిధ రంగాలలో రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంచే మార్గాలను సమీక్షించారు. పలు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ రంగాలలోని తాజా పరిణామాలపై తమ దేశాల స్టాండ్ ను పంచుకున్నారు.
తాజా వార్తలు
- ట్రోఫీని హోటల్ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ
- టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్కతా ఫెస్టివల్ థీమ్..!!