మోదీ వచ్చేనెలలో తెలంగాణకు
- July 21, 2016
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వచ్చేనెలలో తెలంగాణకు రానున్నారు. మెదక్ జిల్లాలో గజ్వేల్లో మిషన్ భగీరథను ప్రారంభిస్తారని తెలుస్తోంది. అలాగే ఆదిలాబాద్ జిల్లా పెగడపల్లిలో నిర్మించిన ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ను మోదీ ప్రారంభిస్తారని సమాచారం. ఆగస్టు 7న కార్యక్రమం ఉండవచ్చని తెలుస్తోంది. గజ్వేల్ మండలం కోమటిబండలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్పీ సింగ్ పరిశీలించారు. మూడు హెలీప్యాడ్లకు స్థలాలతో పాటు 2లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రధాని కార్యక్రమాన్ని ప్రభుత్వ వర్గాలు ఇంకా ధృవీకరించలేదు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









