ఒమన్ లో ప్రభుత్వ వాహనాలలో ట్రాకింగ్ పరికరాలు

- July 21, 2016 , by Maagulf
ఒమన్ లో  ప్రభుత్వ వాహనాలలో ట్రాకింగ్ పరికరాలు

 మస్క్యాట్: ట్రాకింగ్ పరికరాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన అన్ని వాహనాలలో ఏర్పాటు చేయనున్నట్లు ఈ  కొత్త ఎత్తుగడ ద్వారా ప్రభుత్వ వ్యయం మరియు అనవసర ఖర్చుని నియంత్రణ చేయనున్నట్లు ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
 ప్రభుత్వ వాహనాల కోసం వెచ్చించే ఖర్చులు పెరుగడం మంత్రిత్వశాఖ  ఇటీవల గమనించింది. దేశంలో చమురు ధరలు తిరోగమనం కారణంగా ఆర్ధిక వ్యవస్థ ఈ మధ్య బాగా  బలహీనపడింది  గత మే నెలలో  డేటా ప్రకారం ప్రభుత్వ వాహనాల ఇంధన వినియోగం, విడిభాగాల మరియు నిర్వహణ ఖర్చులు  ఖర్చు పెరుగుదల ప్రతిబింబిస్తుందని ఒక సర్క్యులర్ లో  చెప్పారు.
2016 లో  ఆర్థిక మంత్రిత్వశాఖ 17 సర్క్యులర్లు నియంత్రించడంలో మరియు చమురు సంక్షోభం నేపథ్యంలో ఖర్చుని నిర్వహించడంను  లక్ష్యంగా జారీ చేసింది. ఏప్రిల్ నెలలో జీతాల పెంపు నిలిపివేస్తూ  ఫ్రేమ్ వెలుపల ప్రభుత్వ ఉద్యోగులు మంజూరు అధికారాలు స్ధంబనకు అన్ని ప్రభుత్వ సంస్థలకు  ఆదేశించింది. అయితే బోనస్లు మరియు ఉద్యోగికి ఆరోగ్య భీమా తన కుటుంబం, వడ్డీ లేని వ్యక్తిగత మరియు గృహ రుణాలు, కొన్ని ఉద్యోగులకు భారీ నగదు బోనస్, ఉచిత స్కాలర్షిప్పులను ఉచిత సెల్ ఫోన్లు, ఉచిత వైద్య తనిఖీలు, ప్రయాణం ఆరోగ్య భీమా, ఫర్నిచర్ భత్యం మరియు రంజాన్ మరియు ఈద్ అనుమతులు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో  కూడా, మంత్రి ఫీజు సేకరణలో సామర్థ్యం పెంచడానికి అన్ని ప్రభుత్వ యూనిట్లకు  పిలుపునిచ్చారు.
చమురు ఆదాయాల మీదనే  దేశం  ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో మంత్రిత్వశాఖ క్రమంగా కృషి చేస్తుంది. చమురు ఆదాయాలు కానీ వనరులను పటిష్ఠం చేసి  ప్రజలకు అందించే సేవలు నుండి అదనపు ఫీజు రాబట్టేందుకు ప్రభుత్వ యూనిట్లను మంత్రిత్వశాఖ  కోరారు.
.
    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com