విశాఖలో విషాదం..బీచ్లో కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు..
- October 05, 2025
విశాఖపట్నం: విశాఖలో విషాదం చోటు చేసుకుంది. బీచ్ అందాలను చూస్తూ సరదాగా గడిపేందుకు వస్తే ప్రాణాలే పోయాయి. యారాడ బీచ్ లో అలలు తాకిడికి ఇద్దరు విదేశీయులు కొట్టుకుపోయారు. ఇది గమనించిన లైఫ్ గార్డ్స్ వెంటనే అలర్ట్ అయ్యారు. నీళ్లలో కొట్టుకుపోతున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఓ విదేశీయుడు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు పర్యాటకులు ఇటలీ నుంచి విశాఖకి వచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు
- విశాఖలో విషాదం..బీచ్లో కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు..
- ఖతార్ లో సందడి చేయనున్న బాలీవుడ్ స్టార్స్..!!
- సౌదీ అరేబియాలో పారాగ్లైడింగ్ రీ ఓపెన్..!!
- దుబాయ్ లో విల్లాపై రైడ్..40 కేజీల డ్రగ్స్ సీజ్..!!
- కువైట్ లో పబ్లిక్ హైజిన్ ఉల్లంఘనలపై కొరడా..!!
- ఒమన్ విజన్ 2040.. ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్..!!
- గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు బహ్రెయిన్ పిలుపు..!!
- SATA ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- ఎయిర్ ఇండియా విమానంలో RAT అకస్మాత్తుగా తెరుచుకుపోయింది