బెలారస్ కు బయల్దేరిన ఒమన్ సుల్తాన్..!!
- October 06, 2025
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ బెలారస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన రెండు రోజులపాటు బెలారస్ లో పర్యటించనునారు. ఈ సందర్భంగా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో సమావేశమవుతారు. వివిధ రంగాలకు సంబంధించిన విషయాలపై సమీక్షలు జరుపుతారు. రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న బలమైన సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ లపై ఇరుదేశాధినేతలు చర్చలు జరుపుతారు. తన పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో ఒమన్ సుల్తాన్ పాల్గొంటారని సుల్తాన్ అధికార కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









