బెలారస్ కు బయల్దేరిన ఒమన్ సుల్తాన్..!!
- October 06, 2025
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ బెలారస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన రెండు రోజులపాటు బెలారస్ లో పర్యటించనునారు. ఈ సందర్భంగా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో సమావేశమవుతారు. వివిధ రంగాలకు సంబంధించిన విషయాలపై సమీక్షలు జరుపుతారు. రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న బలమైన సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ లపై ఇరుదేశాధినేతలు చర్చలు జరుపుతారు. తన పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో ఒమన్ సుల్తాన్ పాల్గొంటారని సుల్తాన్ అధికార కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం







