బెలారస్ కు బయల్దేరిన ఒమన్ సుల్తాన్..!!
- October 06, 2025
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ బెలారస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన రెండు రోజులపాటు బెలారస్ లో పర్యటించనునారు. ఈ సందర్భంగా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో సమావేశమవుతారు. వివిధ రంగాలకు సంబంధించిన విషయాలపై సమీక్షలు జరుపుతారు. రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న బలమైన సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ లపై ఇరుదేశాధినేతలు చర్చలు జరుపుతారు. తన పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో ఒమన్ సుల్తాన్ పాల్గొంటారని సుల్తాన్ అధికార కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







