దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- October 06, 2025
దోహా: యూకే నుండి ఇండియాకు వెళుతుండగా దోహాలో స్ట్రోక్కు గురైన వృద్ధ భారతీయ ప్రయాణీకుడి కోలుకున్నాడు. హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC)లో అత్యవసర వైద్య సంరక్షణ తర్వాత సురక్షితంగా భారత్ కు తరలించారు. ఈ విషయాన్ని ఖతార్లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్లో తెలిపింది. ఈ సందర్భంగా ప్రయాణీకుడి అల్లుడు రాయబార కార్యాలయం అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు. UK నుండి భారతదేశానికి వెళుతుండగా ఈ సంఘటన జరిగిందని తెలిపాడు. తాము ఫిట్-టు-ఫ్లై సర్టిఫికేట్ పొందే వరకు తమకు ఖతార్ లోని ఇండియన్ కమ్యూనిటీ బెనెవలెంట్ ఫోరం వారు అండగా నిలిచారని అన్నారు. ఈ మానవతా కార్యక్రమంలో భాగంగా సహకరించిన అన్నివర్గాలకు ఇండియన్ ఎంబసీ కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







