దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- October 06, 2025
దోహా: యూకే నుండి ఇండియాకు వెళుతుండగా దోహాలో స్ట్రోక్కు గురైన వృద్ధ భారతీయ ప్రయాణీకుడి కోలుకున్నాడు. హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC)లో అత్యవసర వైద్య సంరక్షణ తర్వాత సురక్షితంగా భారత్ కు తరలించారు. ఈ విషయాన్ని ఖతార్లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్లో తెలిపింది. ఈ సందర్భంగా ప్రయాణీకుడి అల్లుడు రాయబార కార్యాలయం అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు. UK నుండి భారతదేశానికి వెళుతుండగా ఈ సంఘటన జరిగిందని తెలిపాడు. తాము ఫిట్-టు-ఫ్లై సర్టిఫికేట్ పొందే వరకు తమకు ఖతార్ లోని ఇండియన్ కమ్యూనిటీ బెనెవలెంట్ ఫోరం వారు అండగా నిలిచారని అన్నారు. ఈ మానవతా కార్యక్రమంలో భాగంగా సహకరించిన అన్నివర్గాలకు ఇండియన్ ఎంబసీ కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- దమ్మామ్లో ఫార్మా కంపెనీకి భారీ జరిమానా..!!
- యూఏఈలో 9 రోజులపాటు సెలవులు? విమాన ఛార్జీలకు రెక్కలు..!!
- కువైట్ లో అకాడమిక్ డిగ్రీలపై కఠిన చట్టాలు..ఇక జైలు శిక్ష..!!
- బెలారస్ కు బయల్దేరిన ఒమన్ సుల్తాన్..!!
- యుఎస్ నావల్ కమాండర్కు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ ప్రదానం..!!
- టిసిస్ ఉద్యోగుల తొలగింపు..
- విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రవికల్పన పేర్లు..
- సుప్రీంకోర్టులో CJI గవాయ్ పై దాడికి యత్నం
- మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక జైలుకే: సీపీ సజ్జనార్