బహ్రెయిన్లో SMS స్కామ్.. గైడ్ లైన్స్ రిలీజ్..!!
- October 07, 2025
మనామా: బహ్రెయిన్లోని టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) SMS స్కామ్ ను ఎదుర్కోవడానికి అవసరమైన సమగ్ర మార్గదర్శకాలను ప్రకటించింది. పెరుగుతున్న ఆన్లైన్ భద్రతా ముప్పులను పరిష్కరించడానికి అథారిటీ, మొబైల్ ఆపరేటర్లతో కూడిన ఒక వ్యూహాత్మక వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. ఇది వినియోగదారులను SMS స్కామ్ నుంచి రక్షించడానికి పనిచేస్తుందన్నారు.
కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. మొబైల్ ఆపరేటర్లు మోసపూరిత సందేశాలను గుర్తించడం, నిరోధించడం మరియు తగ్గించడం కోసం స్పష్టమైన సాంకేతిక చర్యలను పాటించాల్సి ఉంటుంది. అదే సమయంలో తమ కస్టమర్లలో అవగాహన పెంచడం, స్కామ్లను నివేదించడం, బహ్రెయిన్ డేటా రక్షణ చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం వంటి చర్యలను అమలు చేయాలని TRAలో కన్స్యూమర్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ హుమూద్ అల్ ఖలీఫా తెలిపారు.
తాజా వార్తలు
- ట్రక్కుల పై 25 శాతం టారీఫ్లు విధించిన ట్రంప్
- ఈ వీకెండ్ లో కార్నిచ్ స్ట్రీట్ మూసివేత..!!
- కువైట్ లో రోడ్ బ్లాక్ కు భారీ జరిమానాలు..!!
- అల్-ఫలిహ్ నేతృత్వంలో మొరాకోకు సౌదీ ప్రతినిధి బృందం..!!
- బహ్రెయిన్లో SMS స్కామ్.. గైడ్ లైన్స్ రిలీజ్..!!
- ఒమన్ లో తజావోబ్ ప్లాట్ ఫామ్ ప్రారంభం..!!
- యూఏఈలో బివరేజేస్ పై షుగర్ ట్యాక్స్..!!
- 16న PM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన: సీఎం చంద్రబాబు
- విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్
- సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆర్టీఐ కొత్త లోగో