అల్-ఫలిహ్ నేతృత్వంలో మొరాకోకు సౌదీ ప్రతినిధి బృందం..!!
- October 07, 2025
రబత్: సౌదీ పెట్టుబడి మంత్రి ఇంజనీర్ ఖలీద్ అల్-ఫలిహ్ నేతృత్వంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మొరాకో లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనతో పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేసే పలు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాలలో పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ సమావేశాలలో ఫోకస్ చేయనున్నారు.
అల్-ఫలిహ్ పర్యటన సౌదీ అరేబియా - మొరాకో మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు పెట్టుబడి సహకారాన్ని మరింతగా పెంచుతుందని భావిస్తున్నారు. పునరుత్పాదక ఇంధనం, పరిశ్రమ, పర్యాటకం, వ్యవసాయం, రవాణా మరియు మౌలిక సదుపాయాలు వంటి వివిధ ప్రాధాన్యత రంగాలలో పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ట్రక్కుల పై 25 శాతం టారీఫ్లు విధించిన ట్రంప్
- ఈ వీకెండ్ లో కార్నిచ్ స్ట్రీట్ మూసివేత..!!
- కువైట్ లో రోడ్ బ్లాక్ కు భారీ జరిమానాలు..!!
- అల్-ఫలిహ్ నేతృత్వంలో మొరాకోకు సౌదీ ప్రతినిధి బృందం..!!
- బహ్రెయిన్లో SMS స్కామ్.. గైడ్ లైన్స్ రిలీజ్..!!
- ఒమన్ లో తజావోబ్ ప్లాట్ ఫామ్ ప్రారంభం..!!
- యూఏఈలో బివరేజేస్ పై షుగర్ ట్యాక్స్..!!
- 16న PM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన: సీఎం చంద్రబాబు
- విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్
- సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆర్టీఐ కొత్త లోగో