క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- October 16, 2025
కువైట్: కువైట్ లో భారత రాయబారిగా నియమితులైన పరమితా త్రిపాఠి , రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నుంచి తన క్రెడెన్షియల్ లెటర్ను అందుకున్నారు. కువైట్లో భారత రాయబారిగా ఆమె నియామకం భారతదేశం - కువైట్ మధ్య బలమైన మరియు చారిత్రాత్మక సంబంధాలలో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందన్నారు. వాణిజ్యం, సంస్కృతి మరియు విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలు, సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆమె కృషి చేస్తుందని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







