క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- October 16, 2025
కువైట్: కువైట్ లో భారత రాయబారిగా నియమితులైన పరమితా త్రిపాఠి , రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నుంచి తన క్రెడెన్షియల్ లెటర్ను అందుకున్నారు. కువైట్లో భారత రాయబారిగా ఆమె నియామకం భారతదేశం - కువైట్ మధ్య బలమైన మరియు చారిత్రాత్మక సంబంధాలలో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందన్నారు. వాణిజ్యం, సంస్కృతి మరియు విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలు, సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆమె కృషి చేస్తుందని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!