క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- October 16, 2025
కువైట్: కువైట్ లో భారత రాయబారిగా నియమితులైన పరమితా త్రిపాఠి , రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నుంచి తన క్రెడెన్షియల్ లెటర్ను అందుకున్నారు. కువైట్లో భారత రాయబారిగా ఆమె నియామకం భారతదేశం - కువైట్ మధ్య బలమైన మరియు చారిత్రాత్మక సంబంధాలలో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందన్నారు. వాణిజ్యం, సంస్కృతి మరియు విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలు, సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆమె కృషి చేస్తుందని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







