ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్లపై హెచ్చరిక జారీ..!!
- October 16, 2025
మనామా: బహ్రెయిన్ లో నకిలీ ట్రాఫిక్ చెల్లింపు లింక్లపై ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తెలియని పార్టీలు తరఫున వస్తున్న మోసపూరిత టెక్స్ట్ సందేశాల గురించి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ప్రజలకు హెచ్చరించింది.
ఈ మెసేజుల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, అనంతరం మోసాలకు పాల్పడుతారని తెలిపింది. అధికారిక ప్లాట్ఫారమ్లు మరియు అప్లికేషన్ల ద్వారా మాత్రమే ట్రాఫిక్ ఉల్లంఘనలను ధృవీకరించుకోవాలని, ఏదైనా అనధికారిక లింక్లపై క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు పౌరులు మరియు నివాసితులకు సూచించారు. అటువంటి సందేశాలు వచ్చిన వెంటనే సంఘటనను నివేదించాలని, పంపినవారిని బ్లాక్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







