ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్లపై హెచ్చరిక జారీ..!!
- October 16, 2025
మనామా: బహ్రెయిన్ లో నకిలీ ట్రాఫిక్ చెల్లింపు లింక్లపై ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తెలియని పార్టీలు తరఫున వస్తున్న మోసపూరిత టెక్స్ట్ సందేశాల గురించి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ప్రజలకు హెచ్చరించింది.
ఈ మెసేజుల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, అనంతరం మోసాలకు పాల్పడుతారని తెలిపింది. అధికారిక ప్లాట్ఫారమ్లు మరియు అప్లికేషన్ల ద్వారా మాత్రమే ట్రాఫిక్ ఉల్లంఘనలను ధృవీకరించుకోవాలని, ఏదైనా అనధికారిక లింక్లపై క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు పౌరులు మరియు నివాసితులకు సూచించారు. అటువంటి సందేశాలు వచ్చిన వెంటనే సంఘటనను నివేదించాలని, పంపినవారిని బ్లాక్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం
- సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన..షెడ్యూల్ ఇదే!
- స్క్రబ్ టైఫస్తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య
- ఇండిగో సంస్థ పై కేంద్రం చర్యలకు సిద్ధం
- వచ్చే యేడాది అందుబాటులోకి రానున్న విమాన కార్గో సేవలు
- మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!







