ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్లపై హెచ్చరిక జారీ..!!
- October 16, 2025
మనామా: బహ్రెయిన్ లో నకిలీ ట్రాఫిక్ చెల్లింపు లింక్లపై ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తెలియని పార్టీలు తరఫున వస్తున్న మోసపూరిత టెక్స్ట్ సందేశాల గురించి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ప్రజలకు హెచ్చరించింది.
ఈ మెసేజుల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, అనంతరం మోసాలకు పాల్పడుతారని తెలిపింది. అధికారిక ప్లాట్ఫారమ్లు మరియు అప్లికేషన్ల ద్వారా మాత్రమే ట్రాఫిక్ ఉల్లంఘనలను ధృవీకరించుకోవాలని, ఏదైనా అనధికారిక లింక్లపై క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు పౌరులు మరియు నివాసితులకు సూచించారు. అటువంటి సందేశాలు వచ్చిన వెంటనే సంఘటనను నివేదించాలని, పంపినవారిని బ్లాక్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!