ప్రైవేట్ పాఠశాలలకు BD100,000 వరకు జరిమానాలు..!!
- October 17, 2025
మనామా: బహ్రెయిన్ లో నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూల్స్ పై బహ్రెయిన్ లోని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఏదైనా పాఠ్య ప్రణాళిక మార్పుకు ముందస్తు అనుమతి అవసరమని, అలా కాకుండా ప్రైవేట్ స్కూల్స్ ప్రణాళికల్లో మార్పులు చస్తే.. సదరు స్కూల్ లోని సిబ్బందిని తొలగించడంతోపాటు 1 లక్ష బహ్రెయిన్ దిర్హమ్స్ వరకు జరిమానాలు విధించనున్నది. విద్యా మంత్రిత్వ శాఖకు ప్రత్యక్ష అనుమతి అధికారాలను ఇచ్చే ఈ ముసాయిదా చట్టం బిల్లు పార్లమెంటులో పెండింగ్ ఉందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు







