ప్రైవేట్ పాఠశాలలకు BD100,000 వరకు జరిమానాలు..!!
- October 17, 2025
మనామా: బహ్రెయిన్ లో నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూల్స్ పై బహ్రెయిన్ లోని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఏదైనా పాఠ్య ప్రణాళిక మార్పుకు ముందస్తు అనుమతి అవసరమని, అలా కాకుండా ప్రైవేట్ స్కూల్స్ ప్రణాళికల్లో మార్పులు చస్తే.. సదరు స్కూల్ లోని సిబ్బందిని తొలగించడంతోపాటు 1 లక్ష బహ్రెయిన్ దిర్హమ్స్ వరకు జరిమానాలు విధించనున్నది. విద్యా మంత్రిత్వ శాఖకు ప్రత్యక్ష అనుమతి అధికారాలను ఇచ్చే ఈ ముసాయిదా చట్టం బిల్లు పార్లమెంటులో పెండింగ్ ఉందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







