కెపిటల్ గవర్నరేట్లో భద్రత, ట్రాఫిక్ క్యాంపెయిన్..!!
- October 19, 2025
కువైట్: భద్రతాను బలోపేతం చేయడానికి మరియు ట్రాఫిక్ క్రమశిక్షణను పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెస్క్యూ పోలీస్ కెపిటల్ గవర్నరేట్లోని వివిధ ప్రాంతాలలో అవేర్ నెస్ క్యాంపెయిన్ ను నిర్వహించింది. మొబైల్ టీమ్స్ ద్వారా నిర్వహించిన ఈ ఆపరేషన్.. రోడ్లపై ప్రజల భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది.
డైరెక్టరేట్ ప్రకారం ఈ క్యాంపెయిన్ సందర్భంగా 519 వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేశారు. అలాగే, ఇద్దరు వాంటెడ్ వ్యక్తుల అరెస్టు చేయగా, మాదకద్రవ్యాల సంబంధిత కేసుల్లో ఇద్దరిని, నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన 29 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అన్ని గవర్నరేట్లలో 24 గంటలూ ఇటువంటి అవేర్ నెస్ క్యాంపెయిన్ లు కొనసాగుతాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం..
- విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
- దీపావళి వేడుకలు.. 19 మందికి గాయాలు
- మోటార్సైకిలిస్టు మృతి..డ్రైవర్ కు జైలు శిక్ష..!!
- ఖతార్ లో O-నెగటివ్ రక్తదాతల కోసం అత్యవసర అప్పీల్..!!
- ఒమన్- తుర్కియే ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి..!!
- 20 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ లేన్ క్లోజ్..!!
- సౌదీ అరేబియాలో రిక్రూట్ మెంట్ కంపెనీలపై కొరడా..!!
- యూఏఈలో ఘనంగా దీపావళి వేడుకలు..!!
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!