విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
- October 21, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. సీఎం రేపటి మధ్యాహ్నం నుంచి దుబాయ్, అబుదాబిలో పర్యటించనున్నారు. నవంబర్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ సమ్మిట్కు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం పలు వ్యాపార వర్గాలతో, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యే అవకాశముంది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







