విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
- October 21, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. సీఎం రేపటి మధ్యాహ్నం నుంచి దుబాయ్, అబుదాబిలో పర్యటించనున్నారు. నవంబర్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ సమ్మిట్కు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం పలు వ్యాపార వర్గాలతో, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యే అవకాశముంది.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









