విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
- October 21, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. సీఎం రేపటి మధ్యాహ్నం నుంచి దుబాయ్, అబుదాబిలో పర్యటించనున్నారు. నవంబర్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ సమ్మిట్కు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం పలు వ్యాపార వర్గాలతో, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యే అవకాశముంది.
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్