ఒమన్లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- October 21, 2025
మస్కట్: ఒమన్లో పబ్లిక్ కంప్లయింట్స్ గరిష్ట స్థాయికి చేరాయి. ఈ మేరకు స్టేట్ ఆడిట్ ఇన్స్టిట్యూషన్ (SAI) నివేదిక స్పష్టం చేసింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే..2024లో ప్రజా ఫిర్యాదులు 45 శాతం పెరిగాయి. 2023లో 951 ఫిర్యాదులు రాగా, 2024లో వాటి సంఖ్య 1,378కి పెరిగింది. ఇందులో ఆర్థిక పరమైన ఫిర్యాదులు అధికంగా 732 కేసులు నమోదయ్యయి.
ఆ తర్వాత పౌరుల ప్రయోజనాల విఘాతానికి సంబంధించి 460 కేసులు నమోదు అయ్యాయి. 93 ఫిర్యాదులు ఉద్యోగులకు సంబంధించి వచ్చాయి. అధికార దుర్వినియోగానికి సంబంధించి 37 కేసులు నమోదు కాగా, దాదాపు OMR58 మిలియన్ల ఆర్థిక రికవరీలను సాధించినట్లు నివేదికలో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్