ఒమన్లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- October 21, 2025
మస్కట్: ఒమన్లో పబ్లిక్ కంప్లయింట్స్ గరిష్ట స్థాయికి చేరాయి. ఈ మేరకు స్టేట్ ఆడిట్ ఇన్స్టిట్యూషన్ (SAI) నివేదిక స్పష్టం చేసింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే..2024లో ప్రజా ఫిర్యాదులు 45 శాతం పెరిగాయి. 2023లో 951 ఫిర్యాదులు రాగా, 2024లో వాటి సంఖ్య 1,378కి పెరిగింది. ఇందులో ఆర్థిక పరమైన ఫిర్యాదులు అధికంగా 732 కేసులు నమోదయ్యయి.
ఆ తర్వాత పౌరుల ప్రయోజనాల విఘాతానికి సంబంధించి 460 కేసులు నమోదు అయ్యాయి. 93 ఫిర్యాదులు ఉద్యోగులకు సంబంధించి వచ్చాయి. అధికార దుర్వినియోగానికి సంబంధించి 37 కేసులు నమోదు కాగా, దాదాపు OMR58 మిలియన్ల ఆర్థిక రికవరీలను సాధించినట్లు నివేదికలో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జూన్ 1 నుండి మిడ్ డే డెలివరీలపై నిషేధం..!!
- ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రధాని మోదీ సూచనలు
- భారత నూతన సీడీఎస్గా జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతల స్వీకారం!
- రిటైర్డ్ పోలీసుల సేవలు ఆదర్శప్రాయం: సైబరాబాద్ సీపీ
- తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న శ్రీ పల్లవి
- ఆధునీకరణ పనులు పూర్తి.. కువైట్ ఆరోగ్య కేంద్రం రీ ఓపెన్..!!
- వచ్చే వారం సముద్రం కల్లోలంగా ఉంటుంది: ఖతార్
- మస్కట్లో పీస్ వాక్.. బీచ్ క్లినింగ్ ఈవెంట్..!!
- జూన్ నెలకి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో జూన్ 7నుంచి ఫస్ట్ ఫేజ్ సమ్మర్ హీట్..!









