ఒమన్లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- October 21, 2025
మస్కట్: ఒమన్లో పబ్లిక్ కంప్లయింట్స్ గరిష్ట స్థాయికి చేరాయి. ఈ మేరకు స్టేట్ ఆడిట్ ఇన్స్టిట్యూషన్ (SAI) నివేదిక స్పష్టం చేసింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే..2024లో ప్రజా ఫిర్యాదులు 45 శాతం పెరిగాయి. 2023లో 951 ఫిర్యాదులు రాగా, 2024లో వాటి సంఖ్య 1,378కి పెరిగింది. ఇందులో ఆర్థిక పరమైన ఫిర్యాదులు అధికంగా 732 కేసులు నమోదయ్యయి.
ఆ తర్వాత పౌరుల ప్రయోజనాల విఘాతానికి సంబంధించి 460 కేసులు నమోదు అయ్యాయి. 93 ఫిర్యాదులు ఉద్యోగులకు సంబంధించి వచ్చాయి. అధికార దుర్వినియోగానికి సంబంధించి 37 కేసులు నమోదు కాగా, దాదాపు OMR58 మిలియన్ల ఆర్థిక రికవరీలను సాధించినట్లు నివేదికలో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









