భారత విద్యార్థి బహ్రెయిన్ లో మృతి
- July 22, 2016
12 వ తరగతి చదువుతున్న ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ విద్యార్ధి శుక్రవారం అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. వినీత్ పిళ్ళై దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రం నుండి బహ్రెయిన్ కు వచ్చిన వాడు. వినీత్ పిళ్ళై తండ్రి వేణుగోపాల్ పిళ్ళై తో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ఎల్ఐసి) బహ్రెయిన్ లో ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గల్ఫ్ ఒన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో ఉద్యోగినిగా పనిచేస్తుంది. అలాగే వినీత్ పిళ్ళై కు విష్ణు పిళ్లై మరియు వీణా పిళ్ళై ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









