భారత విద్యార్థి బహ్రెయిన్ లో మృతి
- July 22, 2016
12 వ తరగతి చదువుతున్న ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ విద్యార్ధి శుక్రవారం అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. వినీత్ పిళ్ళై దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రం నుండి బహ్రెయిన్ కు వచ్చిన వాడు. వినీత్ పిళ్ళై తండ్రి వేణుగోపాల్ పిళ్ళై తో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ఎల్ఐసి) బహ్రెయిన్ లో ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గల్ఫ్ ఒన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో ఉద్యోగినిగా పనిచేస్తుంది. అలాగే వినీత్ పిళ్ళై కు విష్ణు పిళ్లై మరియు వీణా పిళ్ళై ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







