అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- October 22, 2025
దోహా: దోహాలోని అల్ రయాన్ రోడ్, సబా అల్-అహ్మద్ కారిడార్ టన్నెల్ (రోడ్ n.950) వద్ద తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ తెలిపింది. సాధారణ నిర్వహణ పనుల కోసం ఈ మూసివేత ఆంక్షలను విధించినట్లు వెల్లడించింది.
అక్టోబర్ 24 తెల్లవారుజామున 2 గంటల నుండి ఆంక్షలు అమలులోకి వస్తాయని, అక్టోబర్ 27 ఉదయం 10 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. వాహనదారులు వేగ పరిమితిని పాటించాలని, అందుబాటులో ఉన్నఇతర రోడ్ లేన్లను ఉపయోగించాలని సూచించింది.
తాజా వార్తలు
- లోక్ భవన్లో ఘనంగా గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- 12 మిలియన్ దిర్హమ్ విలువైన విలాసవంతమైన ఊద్ దొంగతనం..12 గంటల్లో ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీస్
- కోర్టుల చుట్టూ తిరగలేకే మొయిజుద్దీన్ హత్య..ఏడుగురు అరెస్ట్
- జూన్ 1 నుంచి మారనున్న కీలక ఆర్థిక నిబంధనలు ఇవే!
- పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానం చేసిన సీపీ సుమతి
- అమెరికాలో తెలుగమ్మాయికి ప్రతిష్టాత్మక పురస్కారం
- తెలంగాణలో నిప్పుల కొలిమి: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
- ఒమన్ తీవ్రమైన వేడి.. 48°Cకు ఉష్ణోగ్రతలు..!!
- క్యజో రి శిఖరాన్ని అధిరోహించిన యువ బహ్రెయిన్ సాహసికుడు..!!
- అల్ జౌర్ బీచ్లో షార్క్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..!!









