అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- October 22, 2025
దోహా: దోహాలోని అల్ రయాన్ రోడ్, సబా అల్-అహ్మద్ కారిడార్ టన్నెల్ (రోడ్ n.950) వద్ద తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ తెలిపింది. సాధారణ నిర్వహణ పనుల కోసం ఈ మూసివేత ఆంక్షలను విధించినట్లు వెల్లడించింది.
అక్టోబర్ 24 తెల్లవారుజామున 2 గంటల నుండి ఆంక్షలు అమలులోకి వస్తాయని, అక్టోబర్ 27 ఉదయం 10 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. వాహనదారులు వేగ పరిమితిని పాటించాలని, అందుబాటులో ఉన్నఇతర రోడ్ లేన్లను ఉపయోగించాలని సూచించింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







