అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- October 22, 2025
దోహా: దోహాలోని అల్ రయాన్ రోడ్, సబా అల్-అహ్మద్ కారిడార్ టన్నెల్ (రోడ్ n.950) వద్ద తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ తెలిపింది. సాధారణ నిర్వహణ పనుల కోసం ఈ మూసివేత ఆంక్షలను విధించినట్లు వెల్లడించింది.
అక్టోబర్ 24 తెల్లవారుజామున 2 గంటల నుండి ఆంక్షలు అమలులోకి వస్తాయని, అక్టోబర్ 27 ఉదయం 10 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. వాహనదారులు వేగ పరిమితిని పాటించాలని, అందుబాటులో ఉన్నఇతర రోడ్ లేన్లను ఉపయోగించాలని సూచించింది.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్