అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- October 22, 2025
దోహా: దోహాలోని అల్ రయాన్ రోడ్, సబా అల్-అహ్మద్ కారిడార్ టన్నెల్ (రోడ్ n.950) వద్ద తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ తెలిపింది. సాధారణ నిర్వహణ పనుల కోసం ఈ మూసివేత ఆంక్షలను విధించినట్లు వెల్లడించింది.
అక్టోబర్ 24 తెల్లవారుజామున 2 గంటల నుండి ఆంక్షలు అమలులోకి వస్తాయని, అక్టోబర్ 27 ఉదయం 10 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. వాహనదారులు వేగ పరిమితిని పాటించాలని, అందుబాటులో ఉన్నఇతర రోడ్ లేన్లను ఉపయోగించాలని సూచించింది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







