దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- October 22, 2025
దుబాయ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈ పర్యటనలో భాగంగా దుబాయ్కు చేరుకున్నారు. విశాఖలో జరగబోయే సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కు ప్రపంచ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఈ పర్యటన చేపట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయిడు నేటి నుంచి మూడు రోజుల పాటు యూఏఈలో పర్యటించనున్నారు. దుబాయ్ చేరుకున్న చంద్రబాబుకు APNRTS ప్రతినిధులు,మహిళలు,తెలుగు అసోసియేషన్ సభ్యులు, టిడిపి అభిమానులు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్