టర్కిష్ అధ్యక్షుడి గౌరవార్థం సుల్తాన్ ఆతిథ్యం.!!
- October 23, 2025
మస్కట్: తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఒమన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం బుధవారం సాయంత్రం అల్ ఆలం ప్యాలెస్ గెస్ట్ హౌస్లో హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధికారిక విందును ఏర్పాటు చేశారు. దీనికి రాజకుటుంబ సభ్యులు, మంత్రులు మరియు సీనియర్ అధికారులు హాజరయ్యారు.
మరోవైపు ఒమన్ సుల్తాన్ భార్య, లేడీ అస్సాయిదా అహ్మద్ అబ్దుల్లా హమీద్ అల్ బుసైది కూడా టర్కిష్ అధ్యక్షుడి జీవిత భాగస్వామి గౌరవార్థం విందును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇరువురు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్: ప్రవాసాంధ్రులతో రేపు సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్
- ప్రయాణికులకు RTC ఆత్మీయ స్వాగతం!
- అబుదాబీ పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీల్లో సీఎం చంద్రబాబు
- ఏపీ మీదుగా రెండు హై స్పీడ్ రైలు
- ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో కెసిఆర్ భేటీ
- అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు
- టర్కిష్ అధ్యక్షుడి గౌరవార్థం సుల్తాన్ ఆతిథ్యం.!!
- హ్యుమన్ ట్రాఫికింగ్ కేసు..నిందితులకు KD 10,000 ఫైన్..!!
- అబ్షర్ ద్వారా 4 కొత్త ఎలక్ట్రానిక్ సివిల్ సేవలు..!!
- సెయిలర్ కోసం కోస్ట్ గార్డ్ సెర్చ్ ఆపరేషన్..!!