టర్కిష్ అధ్యక్షుడి గౌరవార్థం సుల్తాన్ ఆతిథ్యం.!!
- October 23, 2025
మస్కట్: తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఒమన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం బుధవారం సాయంత్రం అల్ ఆలం ప్యాలెస్ గెస్ట్ హౌస్లో హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధికారిక విందును ఏర్పాటు చేశారు. దీనికి రాజకుటుంబ సభ్యులు, మంత్రులు మరియు సీనియర్ అధికారులు హాజరయ్యారు.
మరోవైపు ఒమన్ సుల్తాన్ భార్య, లేడీ అస్సాయిదా అహ్మద్ అబ్దుల్లా హమీద్ అల్ బుసైది కూడా టర్కిష్ అధ్యక్షుడి జీవిత భాగస్వామి గౌరవార్థం విందును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇరువురు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







