టర్కిష్ అధ్యక్షుడి గౌరవార్థం సుల్తాన్ ఆతిథ్యం.!!
- October 23, 2025
మస్కట్: తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఒమన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం బుధవారం సాయంత్రం అల్ ఆలం ప్యాలెస్ గెస్ట్ హౌస్లో హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధికారిక విందును ఏర్పాటు చేశారు. దీనికి రాజకుటుంబ సభ్యులు, మంత్రులు మరియు సీనియర్ అధికారులు హాజరయ్యారు.
మరోవైపు ఒమన్ సుల్తాన్ భార్య, లేడీ అస్సాయిదా అహ్మద్ అబ్దుల్లా హమీద్ అల్ బుసైది కూడా టర్కిష్ అధ్యక్షుడి జీవిత భాగస్వామి గౌరవార్థం విందును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇరువురు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు.
తాజా వార్తలు
- ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రధాని మోదీ సూచనలు
- భారత నూతన సీడీఎస్గా జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతల స్వీకారం!
- రిటైర్డ్ పోలీసుల సేవలు ఆదర్శప్రాయం: సైబరాబాద్ సీపీ
- తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న శ్రీ పల్లవి
- ఆధునీకరణ పనులు పూర్తి.. కువైట్ ఆరోగ్య కేంద్రం రీ ఓపెన్..!!
- వచ్చే వారం సముద్రం కల్లోలంగా ఉంటుంది: ఖతార్
- మస్కట్లో పీస్ వాక్.. బీచ్ క్లినింగ్ ఈవెంట్..!!
- జూన్ నెలకి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో జూన్ 7నుంచి ఫస్ట్ ఫేజ్ సమ్మర్ హీట్..!
- మక్కా, పవిత్ర స్థలాల్లో 38వేలకుపైగా తనిఖీలు..!!









