టర్కిష్ అధ్యక్షుడి గౌరవార్థం సుల్తాన్ ఆతిథ్యం.!!
- October 23, 2025
మస్కట్: తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఒమన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం బుధవారం సాయంత్రం అల్ ఆలం ప్యాలెస్ గెస్ట్ హౌస్లో హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధికారిక విందును ఏర్పాటు చేశారు. దీనికి రాజకుటుంబ సభ్యులు, మంత్రులు మరియు సీనియర్ అధికారులు హాజరయ్యారు.
మరోవైపు ఒమన్ సుల్తాన్ భార్య, లేడీ అస్సాయిదా అహ్మద్ అబ్దుల్లా హమీద్ అల్ బుసైది కూడా టర్కిష్ అధ్యక్షుడి జీవిత భాగస్వామి గౌరవార్థం విందును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇరువురు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..









