దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- October 24, 2025
యూఏఈ: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎమిరేట్లోని 16 ప్రైవేట్ పాఠశాలల నుండి 16 మంది విద్యార్థులతో సహా కొత్త దుబాయ్ స్టూడెంట్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు.
ఈ కౌన్సిల్ 2025-2026 విద్యా సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది. ఈ కౌన్సిల్ దుబాయ్ ప్రైవేట్ విద్యా వ్యవస్థను రిఫర్ చేయడంతో పాటు లీడర్స్ ఆఫ్ టుమారో అనే ప్రోగ్రామ్ లో భాగంగా పనిచేయనుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







