దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- October 24, 2025
యూఏఈ: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎమిరేట్లోని 16 ప్రైవేట్ పాఠశాలల నుండి 16 మంది విద్యార్థులతో సహా కొత్త దుబాయ్ స్టూడెంట్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు.
ఈ కౌన్సిల్ 2025-2026 విద్యా సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది. ఈ కౌన్సిల్ దుబాయ్ ప్రైవేట్ విద్యా వ్యవస్థను రిఫర్ చేయడంతో పాటు లీడర్స్ ఆఫ్ టుమారో అనే ప్రోగ్రామ్ లో భాగంగా పనిచేయనుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







