అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- October 24, 2025
మనామా: అవినీతి పై కలిసికట్టుగా పోరాటం చేయాలని జీసీసీ దేశాలు నిర్ణయించాయి. కువైట్లో జరిగిన జిసిసి అవినీతిని ఎదుర్కోవడంపై మంత్రివర్గ కమిటీ 11వ సమావేశానికి బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి డిప్యూటీ ఇంటీరియర్ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ అడెల్ బిన్ ఖలీఫా అల్ ఫదేల్ నాయకత్వం వహించారు.
అవినీతి నిరోధకంలో సహకారాన్ని పెంపొందించడానికి సమిష్టి జిసిసి ప్రయత్నాలను డిప్యూటీ ఇంటీరియర్ మంత్రి ప్రశంసించారు. ఉమ్మడి జిసిసి చర్యలకు మద్దతు ఇచ్చే మంత్రివర్గ కమిటీ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









