అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- October 24, 2025
మనామా: అవినీతి పై కలిసికట్టుగా పోరాటం చేయాలని జీసీసీ దేశాలు నిర్ణయించాయి. కువైట్లో జరిగిన జిసిసి అవినీతిని ఎదుర్కోవడంపై మంత్రివర్గ కమిటీ 11వ సమావేశానికి బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి డిప్యూటీ ఇంటీరియర్ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ అడెల్ బిన్ ఖలీఫా అల్ ఫదేల్ నాయకత్వం వహించారు.
అవినీతి నిరోధకంలో సహకారాన్ని పెంపొందించడానికి సమిష్టి జిసిసి ప్రయత్నాలను డిప్యూటీ ఇంటీరియర్ మంత్రి ప్రశంసించారు. ఉమ్మడి జిసిసి చర్యలకు మద్దతు ఇచ్చే మంత్రివర్గ కమిటీ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ









