అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- October 24, 2025
మనామా: అవినీతి పై కలిసికట్టుగా పోరాటం చేయాలని జీసీసీ దేశాలు నిర్ణయించాయి. కువైట్లో జరిగిన జిసిసి అవినీతిని ఎదుర్కోవడంపై మంత్రివర్గ కమిటీ 11వ సమావేశానికి బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి డిప్యూటీ ఇంటీరియర్ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ అడెల్ బిన్ ఖలీఫా అల్ ఫదేల్ నాయకత్వం వహించారు.
అవినీతి నిరోధకంలో సహకారాన్ని పెంపొందించడానికి సమిష్టి జిసిసి ప్రయత్నాలను డిప్యూటీ ఇంటీరియర్ మంత్రి ప్రశంసించారు. ఉమ్మడి జిసిసి చర్యలకు మద్దతు ఇచ్చే మంత్రివర్గ కమిటీ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







