అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- October 27, 2025
దోహా: అల్ వక్రా పోర్టులో లంగరు వేసిన అనేక ఫిషింగ్ బోట్లను దహనం చేసిన అగ్నిప్రమాదం కేసులో పురోగతి నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఆసియా సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) తెలిపింది. ఇద్దరు నిందితులు ఒక పడవ నుండి మరొక పడవకు చట్టవిరుద్ధంగా విద్యుత్ లైన్ను కనెక్ట్ చేయడంతో మంటలు చెలరేగాయని ప్రాథమిక, పోరెన్సిక్ విచారణలో తేలిందని వెల్లడించారు. అక్టోబర్ 22న ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకొని, సకాలంలో స్పందించిన ఫైర్ ఫైటర్స్ మంటలను వేగంగా అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







