ఖతార్ లో నవంబర్ 4న రిమోట్ క్లాసెస్..!!
- October 31, 2025 
            దోహా: ఖతార్ లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లోని అన్ని తరగతులను నవంబర్ 4న రిమోట్గా నిర్వహించనున్నట్లు ఖతార్ విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ప్రకటించింది.
ఖతార్ నిర్వహించే రెండవ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్ మెంట్ 2025 ను విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆమోదించబడిన షెడ్యూల్ల ప్రకారం ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా క్లాసులు జరుగుతాయని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!
- KD 170,000 విలువైన డ్రగ్స్ సీజ్.. ప్రవాసుడు అరెస్టు..!!
- మస్కట్ లో ఎయిర్ కండిషనర్ల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- 'రన్ ఫర్ యూనిటీ'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..







