విషాహార కారణంగా రెండు హోటళ్లు మూసివేత

- July 23, 2016 , by Maagulf
విషాహార కారణంగా రెండు హోటళ్లు మూసివేత

మనామా: ఆహారం కలుషితం కావడంతో కనీసం 10 మంది అస్వస్థతో బాధపడ్డారు ఒక స్థానిక రెస్టారెంట్ లో మరియు ఒక ఆహార టోకు కంపెనీ ఈ కారణంగా శుక్రవారం మూసివేయబడ్డాయి.బాధిత ప్రజలు వివిధ  వైద్యశాలలు మరియు ఆసుపత్రులలో  చేర్చినట్లు చెప్పారు. " ఇప్పుడు వారి ఆరోగ్యం  ఒక స్థిరమైన స్థితిలో ఉందని ." ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆహారం మరియు తినుబండారాలపై  గత కొన్ని రోజుల్లో  ఆహార నియంత్రణ విభాగం దాడులు ముమ్మరం చేసింది. ఆహారం విక్రయించే పలు దుకాణాలు  పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించింది    మేము పోరాట ఇన్ఫెక్షియస్ డిసీజెస్ గ్రూప్ మరియు పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ ప్రజారోగ్య ల్యాబ్ సహకారంతో విషాహార కేసులను దర్యాప్తు జరుపుతున్నట్లు మంత్రిత్వశాఖ వివరించింది.ఈ ఫుడ్ ఔట్లెట్లలో పరిశీలనకు వెళ్ళిన సమయంలో ఆయా ఆహార విక్రయ కేంద్రాలు ఆరోగ్య ఉల్లంఘనలు పాల్పడినట్లు తేలింది. కాబట్టి రెండు  సంస్థలపై  ప్రజా ఆరోగ్యం చట్టం 77 వ అధికరణతో మూసివేయబడ్డాయిని తెలిపారు. 

పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ మరియం అల్ హాజరీ  మంత్రిత్వ చట్టం మరియు ఆరోగ్య భద్రతా నిబంధనలను ఉల్లంఘించే వారిపై  ఆహార సరఫరా కేంద్రాల్లో  వ్యతిరేకంగా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవదానికి  సంకోచించరుఅని తెలియజేశారు. విషాహార వ్యతిరేకంగా జాగ్రత్త చర్యలు యొక్క ప్రాముఖ్యతను గూర్చి ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ఆహారంకు అధిక ఉష్ణోగ్రత పెంచడం ద్వారా సూక్ష్మ క్రిములు  మరియు ఆహార కాలుష్యం స్థాయిలని  తగ్గించవచ్చని డాక్టర్ అల్ హాజరీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com