21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- November 01, 2025
మనామా: బహ్రెయిన్ వేదికగా 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ “మనామా డైలాగ్ 2025” ప్రారంభమైంది.క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, లెఫ్టినెంట్ జనరల్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రాంతీయ భద్రతా శిఖరాగ్ర సమావేశం “మనమా డైలాగ్ 2025”ను ప్రారంభించారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంత్రులు, భద్రతా అధికారులు, సైనిక దళాల అధిపతులు, విద్యావేత్తలు హాజరయ్యారు.
ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రతను పెంచేలా మనమా డైలాగ్ 2025 విజయవంతం కావాలని ఆకాంక్షించారు.అభివృద్ధికి భద్రత మూలస్తంభమని తెలిపారు. భద్రత మరియు శాంతికి సంబంధించిన అంశాలను చర్చించడానికి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికగా రెండు దశాబ్దాలుగా మనమా డైలాగ్ విజయం సాధించిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







