21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- November 01, 2025
మనామా: బహ్రెయిన్ వేదికగా 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ “మనామా డైలాగ్ 2025” ప్రారంభమైంది.క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, లెఫ్టినెంట్ జనరల్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రాంతీయ భద్రతా శిఖరాగ్ర సమావేశం “మనమా డైలాగ్ 2025”ను ప్రారంభించారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంత్రులు, భద్రతా అధికారులు, సైనిక దళాల అధిపతులు, విద్యావేత్తలు హాజరయ్యారు.
ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రతను పెంచేలా మనమా డైలాగ్ 2025 విజయవంతం కావాలని ఆకాంక్షించారు.అభివృద్ధికి భద్రత మూలస్తంభమని తెలిపారు. భద్రత మరియు శాంతికి సంబంధించిన అంశాలను చర్చించడానికి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికగా రెండు దశాబ్దాలుగా మనమా డైలాగ్ విజయం సాధించిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









