మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- November 03, 2025
దోహా: ఖతార్ లో అందరికి సుపరిచితమైన మెట్రాష్ యాప్ లో కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై పౌరులు మరియు నివాసితులు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సంబంధించిన జరిమానాలు చెల్లించడానికి వీలు కల్పించింది. నవంబర్ 2 నుండి ఈ సర్వీస్ అధికారికంగా ప్రారంభమైంది. దీనిని ఖతార్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, అంతర్గత మంత్రిత్వ శాఖలోని వెర్డిక్ట్ ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ సహకారంతో అమల్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
ఈ కొత్త ఫీచర్ తో కలిపి మెట్రాష్ అప్లికేషన్లో ఉచితంగా అందుబాటులో ఉన్న సర్వీసుల సంఖ్య 400 దాటింది. వినియోగదారులకు సురక్షితమైన మరియు ఎన్క్రిప్టెడ్ సేవలను అందిస్తున్నట్లు మెట్రాష్ యాప్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- ఎయిర్ ఏషియా బహ్రెయిన్లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..







