సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
- November 04, 2025
            దోహా: ఖతార్ రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సు 2025ని నిర్వహిస్తున్న నేపథ్యంలో నిర్దిష్ట ప్రాంతాలలో అన్ని సముద్ర నావిగేషన్ మరియు నౌకల లీజింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నవంబర్ 4న ఉదయం 6 గంటల నుండి నవంబర్ 7 వ తేదీ ఉదయం 10 గంటల వరకు మూసివేత ఆంక్సలు అమల్లో ఉంటాయని తెలిపింది. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లుసైల్ నగరంలోని ఫెయిర్మాంట్ హోటల్ వాటర్ఫ్రంట్ వరకు అన్ని రకాల సముద్ర కార్యకలాపాలకు వర్తిస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 - బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
 - లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 







