సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- November 09, 2025
రియాద్ః సౌదీ నేషనల్ సైబర్ భద్రతా అథారిటీ సైబర్ నేరాలను నివేదించే వారికి ప్రోత్సాహక బహుమతులను ప్రకటించింది. గరిష్టంగా రివార్డులు SR50,000 వరకు లేదా వసూలు చేసిన జరిమానాలో ఒక శాతం వరకు ఉంటాయరి తోలినింది, అథారిటీ గవర్నర్ తన సిబ్బందిలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. రివార్డులకు విజిల్బ్లోయర్ల అర్హతను నిర్ణయించడానికి మరియు నిబంధనలకు అనుగుణంగా రివార్డు మొత్తాన్ని ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఈ మేరకు గైడ్ లైన్స్ ను అథారిటీ సర్వే ప్లాట్ఫామ్లో వెల్లడించింది. అయితే, రివార్డ్ను పొందడానికి విజిల్బ్లోయర్ అథారిటీ ఉద్యోగి కాకూడదని, లేదా అతని/ఆమె జీవిత భాగస్వామి, అత్తమామ మరియు బంధువు కాకూడదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







