ఐఎస్ ఉగ్రవాదులు బెంగళూరులో..
- July 25, 2016
బెంగళూరులో 200 మందికిపైగా ఐఎస్ ఉగ్రవాదులు తలదాచుకున్నారని రిటైర్డు ఏసీపీ టి.జి.సంగ్రామ్సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయచూరు జిల్లా గంగావతిలో ఆయన మాట్లాడుతూ.. ఐఎస్ ఉగ్రవాదులు ఏ ప్రాంతాల్లో ఉన్నారో స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. డీజీపీ, ఐజీపీలు ముందుకొస్తే సమాచారం ఇస్తానని తెలిపారు. కాగా.. ఐఎ్సతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ముగ్గురు యువకులపై ఎనఐఏ సోమవారం చార్జిషీట్ దాఖలు చేసింది. జమ్మూకశ్మీర్కు చెందిన షేక్ అజహరుల్ ఇస్లామ్(24), కర్ణాటకకు చెందిన అద్నాన హసన(36), మహారాష్ట్రకు చెందిన మహ్మద్ ఫర్హాన షేక్(25)లను యూఏఈ నుంచి భారతకు వెనక్కి పంపించి వేయడంతో జనవరిలో ఇందిరాగాంధీ ఎయిర్పోర్టులో పోలీసులు అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









