ఐఎస్ ఉగ్రవాదులు బెంగళూరులో..
- July 25, 2016
బెంగళూరులో 200 మందికిపైగా ఐఎస్ ఉగ్రవాదులు తలదాచుకున్నారని రిటైర్డు ఏసీపీ టి.జి.సంగ్రామ్సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయచూరు జిల్లా గంగావతిలో ఆయన మాట్లాడుతూ.. ఐఎస్ ఉగ్రవాదులు ఏ ప్రాంతాల్లో ఉన్నారో స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. డీజీపీ, ఐజీపీలు ముందుకొస్తే సమాచారం ఇస్తానని తెలిపారు. కాగా.. ఐఎ్సతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ముగ్గురు యువకులపై ఎనఐఏ సోమవారం చార్జిషీట్ దాఖలు చేసింది. జమ్మూకశ్మీర్కు చెందిన షేక్ అజహరుల్ ఇస్లామ్(24), కర్ణాటకకు చెందిన అద్నాన హసన(36), మహారాష్ట్రకు చెందిన మహ్మద్ ఫర్హాన షేక్(25)లను యూఏఈ నుంచి భారతకు వెనక్కి పంపించి వేయడంతో జనవరిలో ఇందిరాగాంధీ ఎయిర్పోర్టులో పోలీసులు అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









