ఐఎస్ ఉగ్రవాదులు బెంగళూరులో..
- July 25, 2016
బెంగళూరులో 200 మందికిపైగా ఐఎస్ ఉగ్రవాదులు తలదాచుకున్నారని రిటైర్డు ఏసీపీ టి.జి.సంగ్రామ్సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయచూరు జిల్లా గంగావతిలో ఆయన మాట్లాడుతూ.. ఐఎస్ ఉగ్రవాదులు ఏ ప్రాంతాల్లో ఉన్నారో స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. డీజీపీ, ఐజీపీలు ముందుకొస్తే సమాచారం ఇస్తానని తెలిపారు. కాగా.. ఐఎ్సతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ముగ్గురు యువకులపై ఎనఐఏ సోమవారం చార్జిషీట్ దాఖలు చేసింది. జమ్మూకశ్మీర్కు చెందిన షేక్ అజహరుల్ ఇస్లామ్(24), కర్ణాటకకు చెందిన అద్నాన హసన(36), మహారాష్ట్రకు చెందిన మహ్మద్ ఫర్హాన షేక్(25)లను యూఏఈ నుంచి భారతకు వెనక్కి పంపించి వేయడంతో జనవరిలో ఇందిరాగాంధీ ఎయిర్పోర్టులో పోలీసులు అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







